జాతీయ సబ్ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో లక్సెట్టిపేటకు చెందిన భువనేశ్వరి కాంస్య పతకం గెలుచుకుంది. రోహ్తక్లో జరిగిన టోర్నీలో ఇస్నాపూర్ రెజ్లింగ్ అకాడమీకి చెందిన భువనేశ్వరి చక్కటి ప్రదర్శ�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బళ్లారి(కర్ణాటక)వేదికగా జరిగిన జాతీయ సబ్జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ రెజ్లర్ పూర్ణిమ కాంస్య పతకంతో మెరిసింది. మహిళల 61కిలోల కేటగిరీ కాంస్య పతకపోరులో బరిలో