సోలార్ విద్యుత్, బ్యాటరీ, అవసరమైన్నప్పుడు పెట్రోల్తో నడిచే హైబ్రిడ్ త్రీ ఇన్ వన్ సైకిల్కు రూపకల్పన చేశాడు నల్లమలకు చెందిన నిరుపేద హైటెక్ విద్యార్థి మాంచినేని గగన్చంద్ర. హైబ్రీడ్ సైకిల్ను బై
జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి