బ్యాంక్ డిపాజిట్లు అందిస్తున్న అధిక రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్తో సహా కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.3 శాతం మేర పెంచింది. జూలై-సెప్టెంబర్ త్ర�
ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) స్కీంలో రూ.15 లక్షలకుపైగా డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అయితే మీ కోసం ఎస్బీఐ.. సర్వోత్తం టర్మ్ డిపాజిట్ పేరిట ఓ ఆకర్షణీయ స్కీంను తీసుకొచ్చింది.
సీనియర్ సిటిజన్స్కు తపాల శాఖ తీపికబురు అందించింది. పలు పథకాలపై వడ్డీ రేట్లను పెంచినట్టు పోస్టల్ అధికారులు తెలిపారు.అన్ని పథకాలపై 7 శాతానికి తగ్గకుండా వడ్డీ రేట్లు ఉండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్