రాష్ట్రవ్యాప్తంగా వేడుకలా జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అటవీశాఖ సిద్ధమైంది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జాతీయ పార్కులు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, జ
జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.
జూపార్కులు| రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు కూడ
హైదరాబాద్ : జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఇతర రక్షిత ప్రాంతాలను తక్షణమే మూసివేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల చీఫ్ వై�