జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్తండాను ఉత్తమ జీపీగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 29న కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
ప్రజాస్వామ్యానికి గ్రామపంచాయతీ పునాది లాంటిదని, ఆ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని సిద్దిపేట జిల్లా రాయపోల్ సర్పంచ్ మాసంపల్లి రాజు అన్నారు.
కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న గాంధీజీ మాటలు నీటి మూటలవుతున్నాయి. దేశానికి పట్టుగొమ్మలుగా ఉండాల్సిన పల్లెలు ప్రగత�
గ్రామీణాభివృద్ధి అయినా.. పట్టణాభివృద్ధి అయినా సీఎం కేసీఆర్ సమ్మిళితవృద్ధి మోడల్స్కు ఎవరూ సాటిరారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ�