జాతీయ స్థాయిలో పామ్బోర్డు ఏర్పాటుచేసి ఆయిల్పామ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు. పామ్ చెట్ల నుంచి బెల్లం, ఇతర ఉప ఉత్పత్తులను తయారుచేసి వాటితో పిల్లలకు ఆ�
దేశంలో తాటి చెట్లపై ఆధారపడి జీవిస్తున్న కుల వృత్తిదారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ తాటి చెట్టు(పామ్) బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు