నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుల గడువును ఈ నెల 14 వరకు పొడగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ఒక ప్రకటనలో వెల్లడించారు.
Merit Scholarship | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని నిడుగుర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్ధి యన్ భరత్ కుమార్ నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్నకు అర్హత సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగిస్తూ ఈ నెల 31 వరకు అవకాశం కల్పించారు. కొత్త, రెన్యువల్ దరఖాస్తుదారులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ను సంప్రదించి దరఖాస్తు చే�