నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానూఫ్యాక్చర్ జోన్(నిమ్జ్) ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో భూ సేకరణ చేపడుతున్నది. ఈ భూ సేకరణలో రెవె న్యూ అధికారులు, దళారుల�
మేక్ ఇన్ ఇండియా, కోట్ల ఉద్యోగాలు, లక్షల కోట్ల పెట్టుబడులు.. అబ్బో ఒక్కటేమిటి.. 2014లో మొదటిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ 130 కోట్ల భారతీయులకు అరచేతిలో స్వర్గమే చూపించారు.