Piyush Goyal: ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. టారిఫ్ల వల్ల కలిగే పరిణామ�
అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ బలమైన విధానాలను కలిగి ఉందని, గడువు ఆధారంగా కీలకమైన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకునేందుకు దేశం ఎప్పుడూ తొందరపడని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గ�
జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) పంటలు ఆహార భద్రతకు భరోసానిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. జీఎం నూనె గింజల నుంచి తీసిన వంట నూనెలను దేశీయ వినియోగం కోసం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున
దేశంలోని టీవీ చానళ్లన్నీ ఇక నుంచి జాతీయ ప్రాముఖ్య వార్తలను ప్రతి రోజు 30 నిమిషాల పాటు ప్రసారం చేయాల్సిందే. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ టీవీ చానళ్ల అప్లింకింగ్, డౌన్లింకింగ్ మార్గదర్శకాల్లో పేర�
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైతులకు లబ్ధి కోసమే ఈ చట్టాలను తెచ్చినట్లు ఆయన సమర్థించుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జ�