సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరుగుతున్న జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో హైవే పనులు నత్తనడకన నడుస్తున్నందున వ
షాద్నగర్ పాత జాతీయ రహదారి విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. రహదారి విస్తరణలో భాగంగా రహదారి మధ్యలో ఉన్న మిషన్భగీరథ పైపులైన్ను సోమవ�
రాజోళి మండలంలో నిర్మిస్తున్న భారత్మాల జాతీయ రాహదారి పనులను రాజోళి మండల రైతులు అడ్డుకున్నారు. రాజోళి నుంచి శాంతినగర్ వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఎత్తును పెంచాలని వారు డిమాండ్ చేశా�
బోధన్ - బాసర- భైంసా జాతీయ రహదారి పనులను త్వరలోనే ప్రారంభం కానున్నాయని, రోడ్డులో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించడంలో సాధ్యమైనంత వరకు న్యాయం జరిగేలా చూస్తామని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ పేర్కొన్నా�