జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పతకాలు సాధించిన నల్లగొండ జిల్లా తుమ్మడంలోని బీసీ గురుకుల పాఠశాల విద్యార్థినులను బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు చాంపియన్గా నిలిచింది. కటక్ వేదికగా జరిగిన ఫైనల్లో మురళి, లోకేశ్, వంశీ, శశాంక్తో కూడిన తెలంగాణ జట్టు 45-28తో మధ్యప్రదేశ్పై గెలిచ