Kaleshwaram | కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్ల
లక్ష్మీ బరాజ్ నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. పునాదిలో ఇసుక కోత వల్లే 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ స్వల్పంగా కుంగుబాటుకు గురైందని, అది కూడా ఒకవైప