తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేండ్లపాటు కేసీఆర్ ప్రజా ప్రభుత్వం నడిపారని, మానవీయ పాలన కొనసాగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు గ�
అనుకోకుండా వచ్చేది ప్రమాదం.. ఎప్పుడు వస్తుందో తెలియదు.. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంటుంది. రెప్పపాటులో జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం.. న�
ఉపాధి నిమిత్తం ఇతర రాష్ర్టాలు, ప్రాంతాలకు వలసపోతున్న వారిలో అత్యధికులు వెట్టిచాకిరి బారిన పడుతున్నారు. ఒక నిర్ణీత సమయం అంటూ లేకుండా వారంతా గొడ్డు చాకిరి చేస్తున్నారు. పొద్దు పొడిచిన దగ్గరి నుంచి పొద్దు�