Phani Rao | జాతీయ బ్యాడ్మింటన్ మాజీ రిఫరీ, హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి కె. ఫణిరావు కన్నుమూశారు. తెలుగు రాష్ర్టాల్లో బ్యాడ్మింటన్ ఆటకు విశేష సేవలు అందించిన ఫణిరావు.. 72 ఏండ్ల వయసులో శుక్రవారం హైదరా
అజంతా బజాజ్ స్మారక ఆల్ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో రోహన్ గుర్బాని విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో రోహన్ 21-13, 23-21తో సిద్ధాంత్ గుప్తాపై విజయం సాధించాడు.