అధికారం సంపాదించేందుకు బీజేపీ విపరీతంగా డబ్బు వెదజల్లుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్
‘ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేయాలి. ఇదేమని జనం నిలదీయకుండా వారి మధ్య మతచిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలి’- కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తున్న కుటిల నీతి ఇది. నష్టాలు వస్తు�