బోర్డును ఏర్పాటు చేసిన దుండగులు బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో నాథూరామ్ గాడ్సే పేరుతో ఓ వీధిలో సూచిక బోర్డు పెట్టారు. ఈ ఫొటోలు వైరల్ కావడం, విమర్శలు రావడంతో పోలీసులు, స్థాన�
భోపాల్: దేశం మొత్తం మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకొంటున్న నేపథ్యంలో హిందూ మహాసభ మాత్రం ఆయనను చంపిన నాథూరాం గాడ్సేను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించింది. గాడ్సేతో పాటు మహాత్ముడి హత్య కుట్రలో పాలుపంచుక�
ముంబై: వై ఐ కిల్డ్ గాంధీ సినిమాను బ్యాన్ చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాష్ట్రంతో పాటు ఓటీటీ ఫార్మాట్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా అడ్డకోవాలని ఆ పార్ట�
Godse Statues : దేశవ్యాప్తంగా నాథూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే విగ్రహాలను ప్రతిష్టించేందుకు ఆలిండియా హిందూ మహాసభ ఏర్పాట్లు చేస్తున్నది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మీరట్, గ్వాలియర్లో ...