రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలకు గురయ్యారు. క్యాటరింగ్ కోసం కల్యాణమండపంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న మహిళలను ఎస్యూవీ ఢీకొట్టింది.