Hyderabad : భారీ వర్షాలతో ట్రాఫిక్ కష్టాలు అనుభవిస్తున్న నగర వాసులు మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణుడు కాస్త శాంతించినా ఈసారి ప్రకృతి మరోరూపంలో విజృంభించింది.
నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పుప్పాలగూడలో జరిగిన జంట హత్యల (Double Murder) కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణ హత్యకు గురైన యువతి, యువకుడిని గుర్తించార�
Car Crash: అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. టర్నింగ్ వద్ద బీభీత్సం సృష్టించింది. అదుపు తప్పిన ఆ కారు.. మార్నింగ్ వాక్ చేస్తున్న వారిపై దూసుకెళ్లింది. నార్సింగ్లోని సన్ సిటీ వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృ
నార్సింగిలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థి సాత్విక్ (16) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్లు, యాజమాన్యం పెట్టే ఒత్తిడిని తట్టుకోలేక తరగతి గదిలోనే ఉరి వేసుకున్నాడు.
Man kidnaped: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి కిడ్నాప్కు గురయ్యాడు. గాదె శంకర్ అనే వ్యక్తిని కల్వకుర్తికి చెందిన ప్రశాంత్ కిడ్నాప్ చేశాడు. ఈ మేరకు శంకర్ భార్య