Murder | పేట్ బషీరాబాద్: కొంపల్లి ఫ్లై ఓవర్ (నిర్మాణం లో ఉన్న బ్రిడ్జి) కింద నర్సింహులు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నియమ నిష్టలతో చేసే అ య్యప్ప దీక్ష.. మనిషి ప్రవర్తన మార్పు తీసుకువస్తున్నది. మండల కాలం 41 రోజులపాటు దీక్షలో ఉన్న భక్తులు.. దీ క్ష తర్వాత కూడా దుర్గాణాలను వదిలి, సన్మార్గంలో నడిచే లా చేస్తున్నది.