నర్సాపూర్లోని ప్రభుత్వ దవాఖాన మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పంచాయతీరాజ్ ఏఈగా ఉద్యోగం పొంది నాలుగు నెలలు గడవక ముందే పాపగారి మనీషాను మృత్యువు కబలించింది. సంగారెడ్డి జిల్లాలో పీఆర
నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దవాఖానలో ముఖ్యమైన మాత్రలు, ఇంజక్షన్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు వంద పడకల దవాఖాన అయినప్పటికీ మందుల కోసం మాత్రం ప్రైవేట్ మెడికల్ దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తుం