Engineer Rashid | జమ్ముకశ్మీర్లోని బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇంజినీర్ రషీద్గా పేరు గాంచిన ఆయన ప్రధాని మో�
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంతకం ఫోర్జరీ అయ్యింది. నిందితుడు అతడి డాక్యుమెంట్స్ను దుర్వినియోగం చేసి.. రుణం తీసుకొని వాయిదాలు కట్టకపోవడంతో విషయం వెలుగు చూసింది.