రాష్ట్ర ప్రభుత్వం మదర్ డెయిరీని నిర్వీర్యం చేస్తున్నది. పాడి రైతుల కల్పతరువు అయిన నార్ముల్ను మూసివేసేందుకు కంకణం కట్టుకున్నది. ఆ దిశగా ఒక్కొక్కటిగా చర్యలకు ఉపక్రమిస్తున్నది. సంస్థకు ఆయువుపట్టు అయిన
హయత్నగర్, సెప్టెంబర్ 1:నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్, హయత్నగర్లోని మదర్ డెయిరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికలను 28న హయత్నగర్లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ల�