దేశ అభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ డాక్టర్ నరేంద్ర కుమార్ అన్నారు. ఎన్ఐఆర్డీ రాజేంద్రనగర్లో బుధవారం ప్రపం�
చేనేతపై జీఎస్టీని రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని అఖిల భారత పద్మశాలి సంఘం పునరుద్ఘాటించింది. త్వరలోనే లక్ష మందితో ఢిల్లీలో మహార్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది.