నారాయణపూర్ చెరువులో ముంపునకు గురవుతున్న భూములకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం అందించాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కరీంనగర్ కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టర్కు వినతిపత్రం �
తాము నిత్యం విష కీటకాలతో సహవాసం చేస్తున్నామని, తమ గోడు పట్టించుకోవాలని నారాయణపూర్ గ్రామస్తులు వేడుకున్నారు. తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందజేయాలని డిమా