నారాయణపేట రూరల్, జూన్ 23 : మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పల�
పెండింగ్ పనులు పూర్తి చేయాలి అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తీసుకోవాలి స్థాయీ సంఘాల సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నారాయణపేట టౌన్, జూన్ 22 : మిషన్ కాకతీయ పథకంలో పనులు చేయని కాంట్రాక్టర్ల
నారాయణపేట టౌన్, జూన్ 21 : జిల్లాలో శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని సర్పంచులత�
నారాయణపేట టౌన్, జూన్ 21 : జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ వనజమ్మ అన్నారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జ�
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిభూత్పూర్, జూన్ 16 : రాష్ట్రంలో రైతుల కష్టాలు సీఎం కేసీఆర్ వల్లే తొలిగాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం అన్నాసాగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటా�
కృష్ణ, జూన్ 15 : మండలంలోని గుడెబల్లూర్లో మంగళవారం మారెమ్మదేవి, పోలమ్మతల్లికి ఘనంగా ప్రత్యేక పూ జలు నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి కృష్ణానది నుం చి జలాలు తెచ్చి గ్రామ దేవతలకు అభిషేకం చేశారు. సా యంకాలం మ
నారాయణపేట టౌన్, జూన్ 15 : హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక�
పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలిఅధికారుల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డికోస్గి, జూన్ 14: మున్సిపాలిటీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలని మండలంలోని ఆయా గ�
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వెంకటేశ్వర్లుగండీడ్, జూన్ 13 : మండలంలోని జంగంరెడ్డిపల్లిలో చిన్ననర్సయ్య హత్యను మర్చిపోకముందే మరో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. ఎస్సై రాముడు క థనం మేరకు.. మండలంలోని లిం�
అధికారుల అంచనాలకు మించి వడ్లుధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థల కొరతనారాయణపేట టౌన్, జూన్ 13 : జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారుల అంచనాలకు
వీసీలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డినారాయణపేట, జూన్ 12 : నకిలీ విత్తనాలు విక్రయిస్తూ తరచుగా పట్టుబడితే అలాంటి నేరస్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. �