పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. నారాయణరావుపేట మండలంలోని గోపులాపూర్లో తురకవాని కుంట తెగి రైతు దేవయ్యకు చెందిన 2 ఎకరాల పంట పొలం నష్టపోయింది.
సిద్దిపేట ఉద్యమాల ఖిల్లా... రేవంత్రెడ్డి ఇకడ నీ పప్పులు ఉడకవు..లిల్ల్లీపుట్ రేవంత్రెడ్డి సిద్దిపేటకు వచ్చి మొరిగిండు... నేను నీ కొడంగల్ వచ్చి నిన్ను ఓడగొట్టిన బిడ్డా... కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక సిద్ది�