రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం శాసనసభ కార్యదర్శి చాంబర్లో ప్రస్తుత కార్యదర్శి నరసింహాచార్యులు నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ప్రస్తుత వక్ఫ్బోర్డు ట్రిబ్యునల్గా ఉన్న రెండ్ల తిరుపతిని రాష్ట్ర శాసనసభ కార్యదర్శిగా నియమించనున్నట్టు తెలిసింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు పంపిం�