Special Trains | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న 36 ప్రత్యేక రైళ్లను రెండు నెలలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ రైళ్లను పొడిగి
Sunitha Mahender Reddy | తెలంగాణలో రౌడీల పాలన నడుస్తున్నది. నిన్న నర్సాపూర్లో(Narasapur) ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి పైన దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి( Sunitha Mahender Reddy) అన్నారు.