మహిళా న్యాయవాది కార్యాలయం పై దుండగుల దాడిచేసిన ఘటన పై మేడిపల్లి పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సివిల్ వివాదంలో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ బాధితురాలికి అనుకూలంగా రావడంతో కక్ష ప
ఉప్పల్-నారపల్లి మధ్య కేంద్రప్రభుత్వం చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏండ్లుగా నత్తనడకన కొనసాగుతుండడంతో ఆ రహదారి దుర్భరంగా మారి యాదాద్రి, వరంగల్ వెళ్లే ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.