సైక్లింగ్ ప్రోత్సహించడమే లక్ష్యంగా హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్ ఆధ్వర్యంలో వంద రోజుల సైక్లింగ్ చాలెంజ్ కార్యక్రమానికి నగర సైక్లిస్టుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని ఆ సంస్థ ఫౌండర్ నందనూరి రవీం
సైక్లింగ్ ప్రాధాన్యతను పెంచడమే లక్ష్యంగా హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ ఆదర్శంగా నిలుస్తున్నది. పెరుగుతున్న వాహనాలతో పర్యావరణ కాలుష్యం ఏర్పడి అనారోగ్యాల బారినపడే పరిస్థితులు వస్తున్నాయి.