Nandanavanam | కాంగ్రెస్ పాలనలో పార్కులకు రక్షణ లేకుండా పోయింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కాపాడుతామంటూ గొప్పలు చెబుతూ హైడ్రాను కేటాయించి హంగామా సృష్టించిన సీఎం రేవంత్రెడ్డికి నందనవనం పార్కు కనిపిస్తాలేదా..?
మూసీ నిర్వాసితుల కోసం నందనవనంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్నవారిని తక్షణమే ఖాళీ చేయించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రం�
బడంగ్పేట, పహాడీషరీఫ్ : ఉరేసుకుని ఓ హిజ్రా మృతి చెందిన ఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో నివాసముంటున్న స్వప్న (24