నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో ఇసుక మాఫి యా రెచ్చిపోతున్నది. ప్రభుత్వ అనుమతుల పేరిట ఆన్లైన్ ఇసుక రవాణాను కాస్తా.. అక్ర మ రవాణాగా మార్చి రూ.కోట్లలో అక్రమ దందాకు తెరలేపారు.
ఒక ఊళ్లో సోషల్ మీడియాలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రేగిన వివాదం మధ్యలోకి ఎస్సై తలదూర్చాడు. స్టేషన్కి పిలిచి ఒకరిని కొట్టడం తో వివాదం ముదిరి చివరకు స్టేషన్లో ధర్నా చేసే వరకు వచ్చింది.