ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు లక్ష్మీ పంప్హౌస్ నుంచి గాయత్�
సీఎం కేసీఆర్ దార్శనికత చాలా గొప్పదని ఛత్తీస్గఢ్ ఇంజినీర్ల బృందం కొనియాడింది. ఇటీవల సమ్మక్కసాగర్ బరాజ్ ముంపు పరిశీలన కోసం తెలంగాణకు వచ్చిన బృందం, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక