నల్లగొండ జిల్లా కేంద్రంలో హత్య ఘటన కలకలం సృష్టించింది. నల్లగొండ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు రాళ్లతో కొట్టి చంపారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి పని చేస్తున్న కార్మికుల మధ్య ఘర్
నల్లగొండ రైల్వే స్టేషన్లో గురువారం పెద్దఎత్తున నగదు దొరికింది. పల్నాడు ఎక్స్ప్రెస్లో భా రీగా నగదును తరలిస్తున్న బంగారం వ్యాపారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.