జాతీయోద్యమం, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప కవులు కాళోజీ సోదరులని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం అన్నారు. హనుమకొండలోని వాగ్దేవి డిగ్�
సృష్టిలో ఏ భాషస్తుడికైనా కన్నతల్లే పాలుపట్టి శబ్దార్థాలకు ప్రాణం పోయగలదు. నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే వాగార్థాల సేద్యానికి నన్నో కృషీవలున్ని చేసింది. ఇక కవన కుతూహల రాగాన్ని ఆలపి�
కవాడిగూడ : తెలంగాణ ఉద్యమకాలంలో ఒక సిద్దాంతకర్తగా నాయకత్వానికి చక్కని మార్గనిర్దేశనం చేసిన గొప్ప దార్శనికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డ�
కొండాపూర్ : తెలుగు భాష పరిరక్షణకు అధికారభాషా సంఘానికి సంపూర్ణ అధికారాలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు భాష దినోత్సవాలలో భాగంగా తెలుగు భాషా�
ముషీరాబాద్ :వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు గిడుగురామూర్తి పంతులు అని జస్టిస్ బి.మధుసూదన్ అన్నారు.ఎందరో మాహానుభావుల మధుర స్మృతులతో కార్యక్రమంలో భాగంగా ప్రముఖ తెలుగు భాషోద్యమ నాయకులు గిడుగు రామూ�