నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మంగళపల్లిలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. బాలుర ఫైనల్స్లో కరీంనగర్, వరంగల్ జ�
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విధిగా అందరూ మొక్కలు నాటాలని నకిరేకల్ మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితశ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ పట్�
చిరు ధాన్యాలను పండించే రైతులను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ నియోజకవర్గస్థాయి విత్తన పంపిణీ కార్యక్రమంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు వరి, పెసర నాణ్యమ�
నల్లగొండ : ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడూ చేయని విధంగా 2018లో సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి నిర్విఘ్నంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్ల�