Laxmi Narasimha Swamy Naivedyam | లక్ష్మీనరసింహస్వామి భోజన ప్రియుడు. అందుకే ఈ భారీ దేవుడికి నివేదనలూ భారీగానే ఉంటాయి. సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు వివిధ సందర్భాల్లో ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు అర్చకస్వాములు. శు
కావలసిన పదార్థాలుబియ్యం: మూడు కప్పులు, పెసర పప్పు: ఒక కప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర, ఆవాలు: ఒక టీస్పూన్, మిరియాలు: పది, జీడిపప్పు: పది, కరివేపాకు: ఒక రెబ్బ, పసుపు: చిటికెడు, ఉ
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీత మానసా… �