ఆత్మకూర్. ఎస్ మండలం ఏపూరు జాతీయ స్థాయిలో మెరిసింది. మహిళా స్నేహ పూర్వక విభాగంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాగా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డుతోపాటు రూ.కోటి నగదు అందించారు.
చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మూడు సార్లు జాతీయ స్థాయి అవార్డు అందుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆధ
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ పురస్కారాల పోటీకి అడవుల ఖిల్లా బరిలో నిలిచింది. ములుగు జిల్లాలోని 174 జీపీలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. తొమ్మిది విభాగాల్లో ప్రతిభ చూపేలా అభివృద్ధి, �