తెలంగాణ ఉద్యమకారులకు ఎమ్మెల్యే, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అండగా నిలిచారని కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రా�
రుణ ఉపశమన కమిషన్ చైర్మన్గా నాగుర్ల వెంకటేశ్వర్లును మరోసారి నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లపాటు నాగుర్ల వెంకటేశ్వర్లు ఈ పదవిలో ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి