నేటి నుంచి రంజీ ఫైనల్స్నాగ్పూర్: దేశవాళీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ సీజన్ 2024-25 చివరి అంకానికి చేరింది. బుధవారం నుంచి ఈ సీజన్లో ఫైనల్స్ మ్యాచ్ జరుగనుంది. నాగ్పూర్ వేదికగా జరుగబోయే 90వ ఎడ
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీట్రోఫీ చివరి అంకానికి చేరింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన నాలుగు జట్లు నేటి నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.