నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు వందేభారత్ రైలును ప్రధాని మోదీ రేపు (16న) వర్చువల్గా నాగ్పూర్లో ప్రారంభించనున్నట్టు అధికారులు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
ముంబై: దేశంలో తొలి ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ను సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. మహారాష్ట్రలోని నాగపూర్ రైల్వే డివిజన్ దీనికి చొరవ చూపింది. నాగపూర్ రైల్వే స్టేషన్ బయట ‘రైల్ రెస్టారెంట్’ను ఏర్పాటు చేసి�