ఎలాంటి షరతుల్లేకుండా వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం నాగర్కర్నూల్ జిల్లా ప్రధా న కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యం లో ధర్నా నిర్�
బీజేపీ చేపట్టిన ప్రజాగోస, కార్నర్ మీటింగ్ సభలో రసాభాస చోటు చేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంగళవారం కమలం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సభ నిర్వహించారు.
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ప్రభుత్వం మామిడి మార్కెట్ను ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు బుధవారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్రావు ఉత్తర్వులు �