వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని అమాయక ప్రజలను నమ్మించి రూ. 2 కోట్లు డబ్బులు కాజేసిన కేసులో ఓ మహిళను నాగోల్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ మక్బూల్ జానీ కథనం ప్రకారం.. �
Hyderabad | నాగోల్ - అల్కాపురి ఎక్స్ రోడ్డులో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తు నుంచి సెల్లార్కు రావాల్సిన లిఫ్ట్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయ