ఒత్తిడికిలోనై ఓ వైద్యుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. నాగర్కర్నూల్ జనరల్ దవాఖానలో ఓ పక్క వసతులు లేకపోవడం, రోగుల సంఖ్య పెరగడం, మరోపక్క ఉన్నతాధిక�
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున 8 ఏసీ అంబులెన్స్లు ప్రత్యక్ష్యమయ్యాయి. ఆ వాహనాలు శుక్రవారం మధ్యరాత్రి అక్కడికి చేరుకున్నాయి. వాటిలో సిబ్బంది ఎవరూ లేరు. ఫ్రీజర్ మాత్రమే పెట్టుక