నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో పిల్లలకు ఇచ్చిన ఇంజెక్షన్లు వికటించడంతో 10 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. పిల్లల వార్డులో 21 మంది పిల్లలు విష జ్వరాలతో చికిత్స పొందుతున్నార�
నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూట�