నాదర్గుల్ రైతుల న్యాయపోరాటం కొనసాగుతూనే ఉన్నది. కాస్బాగ్ భూముల సమస్యను పరిష్కరించాలని 82రోజులుగా వివిధ రూపాల్లో ధర్నాలు, నిరసనలు, వంటావార్పు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో సోమవారం భా
నాదర్గుల్లోని రూ.ఏడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఎన్నో ప్రణాళికలు, ఉల్లంఘనలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగాలు.. చివరికి రెవెన్యూ మంత్రి సైతం సచివాలయం వేదికగా వాస్తవాలను దాచి