పేరులోనే నటనను దాచుకున్న భామ.. నభా నటేశ్. తెలుగులో తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ కొట్టేసింది. కన్నడసీమలో పుట్టిన నభా తెలుగు తెరపై వ�
గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్
“అంధాధూన్’ బాలీవుడ్లో కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ఈ సినిమా రీమేక్లో నటించే అవకాశం రాగానే భయపడ్డా. కమర్షియల్ సినిమాలు చేసే సమయంలో రిస్క్ తీసుకోవడం అవసరమా అనిపించింది. నటుడిగా రిస్క్ తీసుకుంటే�
‘రొటీన్ పాత్రలకు పరిమితమైపోకుండా అన్ని జోనర్లలో సినిమాలు చేయాలనుంది. తెలుగులో అభినయానికి ప్రాధాన్యమున్న మంచి పాత్రలు వరిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పింది నభానటేష్. ఆమె కథానాయికగా నటి
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస పెట్టి సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రంచేస్తున్నాడు. ఈ చిత్రం సోషల్ మేసేజ్ నేపథ్యంలో రూపొందుతుంది.ఇట
నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాతో నభా నటేష్ క్రేజ్ పెరిగింది. ఈ స