సింగరేణి సంస్థను ఉన్నతస్థాయిలో నిలిపిన వ్యక్తి బలరామ్ అని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అభిప్రాయపడ్డారు. చాలామంది తనను ఆదర్శంగా తీసుకుంటుండగా, తాను మాత్రం బలరామ్ను ఆదర్శంగా తీసు�
ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సింగరేణిలో సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎండీ బలరాం అధికారులను ఆదేశించారు.
సింగరేణిని దేశంలో అగ్రగామి సంస్థగా నిలపడానికి కృషిచేస్తామని సింగరేణి నూతన సీఎండీ ఎన్ బలరాం చెప్పారు. కొత్త గనులను ప్రారంభించుకోవడంతోపాటు థర్మల్, సోలార్ విద్యుత్తును మరింతగా విస్తరింపజేస్తామని తెల