భారీ ప్రాజెక్ట్స్, వరుస విజయాలతో టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎదిగింది మైత్రీ మూవీ మేకర్స్. పుష్ప లాంటి పాన్ ఇండియా విజయంతో పాటు 'ఉప్పెన' చిత్రానికి గానూ జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. అలాగే జాతీయ అవా�
అగ్ర కథానాయకుడు చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ కొల్లి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్లు నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ నెల 13న విడుదల కాన�