కాంగోలో అంతు చిక్కని వ్యాధి పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. దేశ వాయువ్య ప్రాంతంలో ఈ వ్యాధి బారిన పడి గత ఐదు వారాల వ్యవధిలో 50 మందికి పైగా మృతి చెందారు. తొలుత గబ్బిలాన్ని తిన్న ముగ్గురు పిల్లలు అస్వస్థత�
బ్రెజిల్కు చెందిన ఫిట్నెస్, హెల్త్ ఇన్ఫ్లుయన్సర్ అడ్రియానా థైసెన్ (49) అంతుపట్టని అనారోగ్యం కారణంగా మరణించిందని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.